ఎర్రుపాలెం మండల వ్యాప్తంగా భూ రెవిన్యూ సదస్సులు

61చూసినవారు
ఎర్రుపాలెం మండల వ్యాప్తంగా భూ రెవిన్యూ సదస్సులు
ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో బుధవారం భూ రెవిన్యూ సదస్సు మండల తహశీల్దారు సమక్షంలో జరిగింది. గ్రామ ప్రజలు పెద్దఎత్తున హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించ వలసిందిగా మండల తహశీల్దారుకు వినతి పత్రంలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దారు మరియు రెవెన్యూశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్