డిప్యూటీ సీఎంను కలిసిన మధిర కాంగ్రెస్ నాయకులు

70చూసినవారు
డిప్యూటీ సీఎంను కలిసిన మధిర కాంగ్రెస్ నాయకులు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను ఆదివారం వారి కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ నాయకులు కలిసి మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రజా సమస్యలను గురించి వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్