మధిర: టీఎన్జీవోస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

68చూసినవారు
మధిర: టీఎన్జీవోస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
ఖమ్మంలో నవంబరు 3న జరిగే టీఎన్జీవోస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం మధిర మండల అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ కోరారు. శుక్రవారం మధిర తహీసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాంబాబు చేతుల మీదుగా టీఎన్జీవోస్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి గద్దల రజనీకాంత్, నాయకులు నాగేశ్వరరావు, కిరణ్, శ్రీనివాస్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్