మడుపల్లి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడి బాట

81చూసినవారు
మడుపల్లి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడి బాట
ప్రభుత్వ బడులోనే నాయనమైన విద్య అందుతుందని మడుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జానకి దేవి అన్నారు. పడిబాట కార్యక్రమంలో భాగంగా మధిర మండలం మడుపల్లి గ్రామంలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.