మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం సతీమణి

79చూసినవారు
మధిరలో పర్యటించిన డిప్యూటీ సీఎం సతీమణి
మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క శుక్రవారం మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా పట్టణ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్