మధిర: మత్తు మందులకు యువత దూరంగా ఉండాలి

61చూసినవారు
మధిర: మత్తు మందులకు యువత దూరంగా ఉండాలి
మధిర మండలం సిరిపురం గ్రామంలో శనివారం బాపూజీ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో మధిర కి చెందిన ఇంటర్మీడియట్ బోర్డు మాజీ సెక్రటరీ రామ్మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మధిర సామాజిక సేవకులు లంక కొండయ్య ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏర్పాటు చేసిన నో గాంజా నో డ్రగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్