తల్లాడ కనకమ్మ భౌతిక కాయానికి కాంగ్రెస్ నేతలు నివాళి

66చూసినవారు
తల్లాడ కనకమ్మ భౌతిక కాయానికి  కాంగ్రెస్ నేతలు నివాళి
తల్లాడ మండలం తెల్లగావరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నాటి సత్యం సతీమణి కనకమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు కాపా సుధాకర్ శుక్రవారం కనకమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబం ప్రగడ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్