తల్లాడ మండలం తెల్లగావరం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నాటి సత్యం సతీమణి కనకమ్మ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు కాపా సుధాకర్ శుక్రవారం కనకమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబం ప్రగడ సానుభూతి తెలియజేశారు.