కూసుమంచి: చిరునామా అడిగినట్టే అడిగి.. మెడలో చైన్ చోరీ‌ చేసిన దొంగలు

52చూసినవారు
కూసుమంచి: చిరునామా అడిగినట్టే అడిగి.. మెడలో చైన్ చోరీ‌ చేసిన దొంగలు
కూసుమంచి మండలంలోని కేశావాపురం గ్రామంలో బెల్లం. సావిత్రి అనే మహిళ ఖమ్మం -సూర్యాపేట ప్రధాన రహదారి మీద తన నివాసం ముందు నిలబడి ఉంది. ఇదే క్రమంలో పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు ఆగంతకుల్లో బైక్ డ్రైవ్ చేసే వ్యక్తి ఆమెను ఎవరిదో చిరునామా అడిగినట్లు మాట్లాడుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని ఖమ్మం వైపు వెళ్లినట్లు శనివారం ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సంబంధిత పోస్ట్