రోడ్డు వేయాలని బురదలో కూర్చుని నిరసన

67చూసినవారు
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మల్లేలమడుగు 60వ డివిజన్ రామన్నపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రహదారిపై బురద నీటిలో కూర్చొని నిరసనను తెలియజేశారు. వెంటనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడ వీరన్న మాట్లాడుతూ. డబుల్ బెడ్ రూం కేటాయించి రోడ్డు నిర్మాణాన్ని మర్చిపోయారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్