సత్తుపల్లి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మహోత్సవం

58చూసినవారు
సత్తుపల్లి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మహోత్సవం
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవంలో డీజేఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులచే కళ్యాణ మహోత్సవం జరిపించారు.

సంబంధిత పోస్ట్