సత్తుపల్లి: బాధిత కుటుంబానికి టీజీఐడిసి చైర్మన్ మూవ్వ పరామర్శ

74చూసినవారు
సత్తుపల్లి: బాధిత కుటుంబానికి టీజీఐడిసి చైర్మన్ మూవ్వ పరామర్శ
సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన మన్నేని రాఘవయ్య ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న టీజీఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, శనివారం రాఘవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్