సరైన వర్షాలు లేక వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల కలసాకరమైంది. శనివారం రాత్రి మొదలైన వర్షం తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా జోరువానతో ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది.
అదే క్రమంలో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారతజట్టు రోహిత్ శర్మ కెప్టెన్ లో నిన్న జరిగిన ప్రపంచ వరల్డ్ కప్పు టీ20లో విరాట్ కోహ్లీ ధైర్యంగా సౌత్ ఆఫ్రికాపై జరిగిన ఫైనల్ టీ20లో గెలుపొందటం దేశ ప్రజలతోపాటు మండల ప్రజలు యువత ఆనంద వ్యక్తం చేస్తుంది