సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఆలపాటి సావిత్రమ్మ ఇటీవల మరణించినారు. విషయం తెలుసుకున్న, టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు ఆదివారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.