ఖమ్మం విద్యార్థిని ఇబ్రహీంపట్నం కాలేజీలో ఆత్మహత్య

71చూసినవారు
ఖమ్మం విద్యార్థిని ఇబ్రహీంపట్నం కాలేజీలో ఆత్మహత్య
ఖమ్మం(డి) తల్లాడ(ఎం) కురనవెళ్లికి చెందిన శశిరెడ్డి కుమార్తె అల్లూరి భావన (22) గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. శనివారం ఉదయం కాలేజీలోని హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్