ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్,
బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా నాయకులు నాయుడు రాఘవరావు, భాస్కర్ని వీరంరాజు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మొక్కవోని దీక్షతో ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు.