సత్తుపల్లి: గంటల వ్యవధిలో విద్యుత్ మరమత్తులు

70చూసినవారు
సత్తుపల్లి: గంటల వ్యవధిలో విద్యుత్ మరమత్తులు
సత్తుపల్లి పట్టణ విద్యుత్ ఉపకేంద్రంలో బుధవారం లింబ్ బ్లాస్ట్ అయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కేవలం గంటల వ్యవధిలోనే పట్టణ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ శరత్ ఖమ్మం నుండి టెక్నీషియన్ లను రప్పించి మరమత్తులు చేయించారు. మధ్యాహ్నం 3: 30 గంటలకు విద్యుత్ సరఫరాను ప్రజలకు అందించారు. దీంతో పట్టణ ప్రజలు, ఫ్యాక్టరీల యజమానులు ఏఈ ఉబ్బన శరత్ కు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి ఎండను సైతం లెక్కచేయకుండా పని చేసిన టెక్నీషియన్లకు శరత్ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్