సత్తుపల్లి: బైక్ నడుపుతూ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

77చూసినవారు
సత్తుపల్లి: బైక్ నడుపుతూ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
సీతారామ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం అధికారులకు ఆదేశించారు. యాతాల కుంట సీతారామ ప్రాజెక్టు టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బైక్ నడుపుతూ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే సీజన్ కి నీరు అందేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్