సత్తుపల్లి: సీతారామ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి తుమ్మల

59చూసినవారు
సత్తుపల్లి మండలం యాతాలకుంట సీతారామ ప్రాజెక్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే రాగమయి, ఎమ్మెల్యే ఆదినారాయణ, సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్