తల్లాడ: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి

76చూసినవారు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR పిలుపునిచ్చారు. శుక్రవారం తల్లాడ మండలం మిట్టపల్లిలో రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు KTR హాజరై మాట్లాడారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలో కేటీఆర్ ను అభిమానులు గజమాలతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్