తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు. అనంతరం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.