ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

62చూసినవారు
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో గురువారం సత్తుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమస్యతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 10లక్షలు, వ్యవసాయ కార్మికులకు రూ. 12వేలు హామీలు అమలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్