ఖమ్మం: గాయత్రి డిగ్రీ కళాశాలలో వీడ్కోలు కార్యక్రమం

60చూసినవారు
ఖమ్మం: గాయత్రి డిగ్రీ కళాశాలలో వీడ్కోలు కార్యక్రమం
ఖమ్మం నగరం గాయత్రి డిగ్రీ కళాశాల వీడ్కోలు కార్యక్రమం ఎంబి గార్డెన్ నందు కళాశాల కరస్పాండెంట్ కుతుంబాక సునీల్ కుమార్, డైరెక్టర్ కుటుంబరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అదిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్