నకిలీ విత్తనాలు దొరికితే వారిపై పీడీ యాక్ట్

60చూసినవారు
నకిలీ విత్తనాలు దొరికితే వారిపై పీడీ యాక్ట్
కామేపల్లి మండలంలో ఎవరైనా విత్తన డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లు సమాచారం తెలిస్తే వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని కామేపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, సాగు రైతులు విత్తన డీలర్ల వద్దకు వచ్చి వారి అడిగిన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అంటగడితే వారిపై తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్