పెనుబల్లి: నిశ్చయ తాంబూలాలు కార్యక్రమంలో డా. మట్టా దయానంద్

63చూసినవారు
పెనుబల్లి: నిశ్చయ తాంబూలాలు కార్యక్రమంలో డా. మట్టా దయానంద్
పెనుబల్లి మండలం కుప్పిన కుంట గ్రామం గద్దె శీను కుమారుడు తరుణ్-సోనిక నిశ్చయ తాంబూలాల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ బుధవారం పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్