పెనుబల్లి మండలం బ్రాహ్మల కుంట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయి దయానంద్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల పంటకు బోనసిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.