ఆసిఫాబాద్: కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఓపెన్ చేయాలని వినతి

62చూసినవారు
ఆసిఫాబాద్: కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఓపెన్ చేయాలని వినతి
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఓపెన్ చేయాలని ఉద్దేశంతో జిల్లాకు శనివారం ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ హాజరయ్యారు. వారికి జిల్లా జడ్జి రమేష్ మరియు ఆసిఫాబాద్ జిల్లా సబ్ జడ్జి యువరాజా, ఆసిఫాబాద్ మెజిస్ట్రేట్ జక్కుల అనంతలక్ష్మి ఆహ్వానం పలకడం జరిగింది. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఓపెన్ చేయాలని పలువురు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్