బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలి: ఏఐటీయుసి

83చూసినవారు
బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలి: ఏఐటీయుసి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాక్లను నేరుగా సింగరేణికే కేటాయించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆదివారం గోలేటికి వచ్చిన ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ. రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాక్ ల వేలం పాటను రద్దు చేసి నేరుగా సింగరేణికి కేటాయించాలని అన్నారు. బొగ్గు బ్లాకులు రాకుంటే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

సంబంధిత పోస్ట్