వాంకిడి మండలానికి నూతన తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న మహమ్మద్ రియాజ్ అలీ ను శుక్రవారం వాంకిడి జర్నలిస్ట్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వనికి ప్రజలకు వారిదిగా ఉంటూ ప్రజా సమస్యలు ప్రభుత్వనికి తెలుపుతూ జర్నలిస్ట్లు వారధి ఉండాలని వారు కొరకు మండలంలో సమస్యలు తమ దృష్టికి తీసుకోరావాలన్నారు.