శుక్రవారం జరుగబోయే హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాగజ్నగర్ మండల బీజేపీ అధ్యక్షులు పుల్ల అశోక్ గురువారం అన్నారు. ఎలాంటి గొడవలకు వెళ్లకుండా, అలాగే మద్యం తాగి వాహనాలు నడపటం చేయకండని.. అందరూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఈ పండగను జరుపుకోవాలని అన్నారు.