కాగజ్ నగర్: సావిత్రిబాయి పూలేకి నివాళులు

73చూసినవారు
కాగజ్ నగర్: సావిత్రిబాయి పూలేకి నివాళులు
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఘన నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్