జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పలువురు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుద్ధంలో అసువులు బాసిన భారత జవాన్లకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు అజ్మీర, శ్యాం నాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ వెంకట్ నాయక్, రాథోడ్ రవీందర్, రాథోడ్ సుదర్శన్, దేవదాస్, ప్రకాష్ వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.