పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నా వాంకిడి మండలం సరండి గ్రామానికి చెందిన. లక్ష్మణ్, డేవాజి. వారు మాట్లాడుతూ సరండి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హత ఉన్నవారికి మొండి చేయి చూపిస్తుందని, ఇందిరమ్మ కమిటీ కే ఇల్లు అని, ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ సరండి గ్రామపంచాయతీలో సరండి, నార్లాపూర్ లో ఇండ్లు వచ్చిన కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.