కొమురంభీం జిల్లా నుంచి రాష్ట్ర కమిటీకి సభ్యుల ఎన్నిక

59చూసినవారు
కొమురంభీం జిల్లా నుంచి రాష్ట్ర కమిటీకి సభ్యుల ఎన్నిక
కొమురంభీం జిల్లా నుంచి ట్రస్మా రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఆదినాథ్ వ్యవహరించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా పెద్దపల్లి కిషన్ రావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుదర్శన్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎస్కే జమీల్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్య సలహాదారు కొమటి రెడ్డి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, కోశాధికారి రాఘవేంద్రరెడ్డి, ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్