కాగజనగర్ మండలం కడంబ గ్రామ పంచాయితీ యూవకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కూమర్ సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. బుధవారం కాగజ్నగర్ పట్టణంలోని ఆర్ఎస్పీ నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి అసహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అవడం, 15 నెలల కాలం అంతా అబద్దపు హామీలతో కాలం గడిపేసిందని, పథకాలు, హామీలు, అన్ని ఉత్త మాటలని విమర్శించారు.