కాగజ్ నగర్: కబడ్డీ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్

65చూసినవారు
కాగజ్ నగర్: కబడ్డీ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్
ఈ నెల 14 నుండి16వ తేదీ వరకు సిర్పూర్-టీ మండలం నవేగాం గ్రామంలో నిర్వహించే కబడ్డీ పోస్టర్ ను ఆదివారం 
కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ దండే విఠల్ విడుదల చేశారు. యువకులు విద్యతో పాటు ఆటల్లోను రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ ఇర్త సత్యం, ఎల్ములే కిషోర్, నార్గవర్ రాజు, కిర్మరే తరుణ్, కబడ్డీ నిర్వహణ కమిటీ సభ్యులు నాగోసే రాహుల్, జునగరే రాజు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్