భారతదేశంలో ఉన్న ఆర్మీ జవాన్లకు సంఘీభావ ర్యాలీ

62చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పిఎం గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న వాకర్స్ అందరూ కలిసికట్టుగా శనివారం భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మెరుపు దాడికి అమరుడైన మురళి నాయక్ కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ముంజం ఆనంద్ కుమార్, ములకల సుభాష్, బోడేకర్ రాము, మధుకర్, రమేష్, శ్రీనివాస్, రామచందర్, తాజ్ మోయిన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్