ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిపడా సిబ్బందిని నియమించాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గుమ్మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలలో సరిపడా సిబ్బంది లేరని బుధవా
రం విద్యార్థులు ధర్నా చేయడం పట్ల, విద్య రంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందన్నార
ు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.