వరి సాగుకు ముందు పొలంలో పెంచేందుకు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్ తెలిపారు. నియోజకవర్గ రైతులు వరి సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు వేయాలని గురువారం కోరారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.