అశ్వారావుపేట: నూతన సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు భూమి పూజ

85చూసినవారు
అశ్వారావుపేట నియోజకవర్గంలో శనివారం ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్