అశ్వారావుపేట: ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమైన ఎమ్మెల్యే జారె

4చూసినవారు
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినూత్నంగా ఆర్టీసీలో ఆత్మీయ పలకరింపులు కార్యక్రమం నిర్వహించారు. ముష్టిబండ నుంచి అశ్వారావుపేట వరకు ప్రజలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ, ప్రభుత్వ పథకాల అమలు, ఎదురయ్యే సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు భయపడకుండా సమస్యలు చెప్పేందుకు ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్