సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసరాలు పంపిణి

66చూసినవారు
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసరాలు పంపిణి
అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు వరద ముంపుకు గురైన బాధితులకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సుమారు 2లక్షలు విలువైన బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులును బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాషా, నరాటి ప్రసాద్, ఎస్. డి సలీమ్ ఆధ్వర్యంలో అందించారు. గత పాలకుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్