ములకలపల్లి: బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
ములకలపల్లి: బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన చెకుముకి పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం బహుమతులు అందించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల శాతం పెరగాలని తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. డ్రాప్లవుట్ స్టూడెంట్స్ మళ్ళీ చదువుకునేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్