అంగన్వాడీ కేంద్రంలో మూడు సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి బాల, బాలికలను చేర్చుకొని వారిక
ి నూతన
జాతీయ విద్యా విధా
నాన్ని నేర్పించాలని సిడిపిఓ నిర్మలజ్యోతి అన్నారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో బు
ధవారం అంగన్వాడీ టీచర్లకు నూతన జాతీయ
విద్యా విధానంపై శిక్షణ ఇచ్చారు. నూతన విద్యా విధానం బాల్యంలోనే అలవాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.