గోదావరి దోబూచులాట

59చూసినవారు
గోదావరి దోబూచులాట
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం హెచ్చుతగ్గులకు గురవుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు 45 అడుగులకు పెరిగిన వరద ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. రాత్రి 8 గంటలకు 44. 7అడుగులకు చేరింది. ఇదే సరళి కొనసాగితే 43 అడుగుల కంటే తగ్గి మొదటి ప్రమాద హెచ్చరికను విరమించే వీలుంది. స్నానఘట్టాల్లో ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు. కొర్రాజులగుట్ట లోని నన్నపనేని మోహన్ పాఠశాలలో పునరావాస కేంద్రం కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్