భద్రాద్రి: టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన

80చూసినవారు
భద్రాద్రి: టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన
కొత్తగూడెం జిల్లా కోర్ట్ ఆవరణలో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఈడీ నమోదు చేసిన తప్పుడు ఛార్జ్ షీట్ పై నల్ల బ్యాడ్జీలతో గురువారం నిరసన వ్యక్తం చేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్ మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుసైగలలో కావాలని కుట్ర పూరితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తప్పుడు ఛార్జ్ షీట్ దాకలు చేసింది అని విమర్శించడం జరిగింది అన్నారు.

సంబంధిత పోస్ట్