భద్రాద్రి: PRTUలో సభలో ఉద్రిక్తత.. ఇద్దరు జిల్లా అధ్యక్షులు..?

72చూసినవారు
భద్రాద్రి: PRTUలో సభలో ఉద్రిక్తత.. ఇద్దరు జిల్లా అధ్యక్షులు..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో సస్పెండ్ చేసిన జిల్లా అధ్యక్షుడు డి. వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరిని తిరిగి తీసుకోవాలని కోరుతూ PRTU సభ్యులు శనివారం నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను తొలగించారు. ఈ ఘటనల మధ్యే ఎమ్మెల్సీ సమక్షంలో నరసింహారావు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డి. వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ సమక్షంలో జరిగిన నియామకం ఏకపక్షమని, చెల్లదని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్