జూలూరుపాడు: గుర్తు తెలియని ఆకతాయి వ్యక్తుల విధ్వంసం

85చూసినవారు
జూలూరుపాడు మండలం ప్రాథమిక పాఠశాలలో గురువారం గుర్తు తెలియని ఆకతాయిలు చొరబడి విధ్వంసం చేశారు. పాఠశాల గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందర చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. గత మూడు నెలల వ్యవధిలో పాఠశాలలో విధ్వంసం చేసి పాఠశాల గదులల్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయుడు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్