లక్ష్మీదేవిపల్లి మండలంలోని సాయినగర్ ఏరియా ఆదివారం మిట్ట మధ్యానం గుర్తు తెలియని దుండగుడు హాల్ చల్ చేశాడు. యధావిధిగా రోజువారీ లాగే పద్మావతి తన కొడుకు ఇద్దరు స్కూల్ కు వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలకోట్టి ఉండడం ఇంట్లో ఉన్న బీరువా తీసివుండడంతో ఇంట్లో చోరీ పాల్పడినట్లు గుర్తించి బీరువాలో పెట్టిన 15 తులాల బంగారం, జత వెండి పట్టీలు, 25 వేల నగదు చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది.