లక్ష్మీదేవిపల్లి: ఎంపీడీవోను కలిసిన సేవాలాల్ బంజారా సంఘం నాయకులు

80చూసినవారు
లక్ష్మీదేవిపల్లి: ఎంపీడీవోను కలిసిన సేవాలాల్ బంజారా సంఘం నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి మండలం పరిషత్ ఎంపీడీవో గా పదోన్నతి పొందిన అంకుబాబును గురువారం సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు శ్రీనివాస్ నాయక్, గోర్ బంజారా జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నాయక్. సంఘం నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్