భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ యాగశాలలో రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు. రుద్రహోమంలో పాల్గొనే భక్తులు 1516/- చెల్లించి, గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.